Ticker

8/recent/ticker-posts

Zee5 OTT: జీ5 ఓటీటీలో టాప్ ఫైవ్ ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ - సీక్వెల్ కూడా రాబోతోంది

Zee5 OTT: అర‌వింద్ కృష్ణ, న‌టాషా దోషి హీరోహీరోయిన్లుగా న‌టించిన క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఎస్‌.ఐ.టి థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా జీ5 ఓటీటీలో రిలీజైంది. జీ 5 ఓటీటీలో ఈ తెలుగు మూవీ టాప్ ఫైవ్ ట్రెండింగ్ మూవీస్‌లో ఒక‌టిగా నిలిచింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/mTbL5Pw

Post a Comment

0 Comments