Ticker

8/recent/ticker-posts

Bigg Boss 8 Telugu Day 17: వైలెంట్‍గా ఆడతానంటూ రెచ్చిపోయిన పృథ్వి.. మళ్లీ ఏడ్చేసిన మణి.. ఎక్కువ గుడ్లు ఎవరికంటే..

Bigg Boss 8 Telugu Day 17 Roundup: బిగ్‍బాస్ హౌస్‍లో కోడిగుడ్లతో పెట్టిన టాస్క్‌లో రచ్చరచ్చ జరిగింది. కంటెస్టెంట్లు ఒకరితో ఒకరు గొడవలు పడ్డారు. ఈ క్రమంలో పృథ్విరాజ్, ఆదిత్య ఓం మధ్య వాదన గట్టిగానే జరిగింది. పృథ్వి నోరు జారి రెచ్చిపోయారు. మణి మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నారు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/1PoSuj5

Post a Comment

0 Comments