Bigg Boss 8 Telugu Day 17 Roundup: బిగ్బాస్ హౌస్లో కోడిగుడ్లతో పెట్టిన టాస్క్లో రచ్చరచ్చ జరిగింది. కంటెస్టెంట్లు ఒకరితో ఒకరు గొడవలు పడ్డారు. ఈ క్రమంలో పృథ్విరాజ్, ఆదిత్య ఓం మధ్య వాదన గట్టిగానే జరిగింది. పృథ్వి నోరు జారి రెచ్చిపోయారు. మణి మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/1PoSuj5
0 Comments