నిన్ను కోరి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రఘురాం మావయ్యను వ్యాన్తో గుద్ది యాక్సిడెంట్ చేసింది శ్రీరాజ్ అన్నయ్యే అని ఇంట్లోవాళ్లకు చెబుతుంది చంద్రకళ. ఆ తర్వాత స్టార్ మా ఛానెల్, డిస్నీ ప్లస్ హాట్స్టార్ (జియో హాట్స్టార్) ఓటీటీలో ప్రసారం అవుతోన్న నిన్ను కోరి సీరియల్లో ఏం జరిగిందంటే?
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/5epoRh9
0 Comments