టాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్ అంజలి మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాల్ కెరీర్లో తెరకెక్కుతోన్న 35వ సినిమాలో అంజలి కీలక పాత్ర చేస్తోంది. మద గద రాజా సినిమా తర్వాత మరోసారి విశాల్తో అంజలి నటిస్తోంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు చెన్నైలో ఘనంగా జరిగాయి.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/ut6NhQp
0 Comments