Ticker

8/recent/ticker-posts

ఇద్దరు హీరోలు స్క్రీన్ మీదకు వచ్చి కొంత గ్యాప్ వచ్చింది, అందుకే తీసుకున్నాం.. భైరవం మూవీ డైరెక్టర్ కామెంట్స్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురు హీరోలు కలిసి నటించిన మొదటి సినిమా భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 30న చాలా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో భైరవం సినీ విశేషాలు చెబుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ విజయ్ కనకమేడల.

from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/yilONsr

Post a Comment

0 Comments