Janhvi Kapoor Shikhar Pahariya: ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి తిరుపతి దేవాలయాన్ని సందర్శించింది బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్. తిరుమలలో వీరిద్దరు కలిసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/48Jqo6h
0 Comments