Ticker

8/recent/ticker-posts

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కోసం 50 మంది లాయర్లు.. వాళ్లపై పరువు నష్టం దావా.. ఆ కంటెస్టెంటే టార్గెట్

Bigg Boss Winner Pallavi Prashanth Defamation Case: చంచల్ గూడా జైలు నుంచి బయటకు వచ్చిన బిగ్ బాస్ 7 తెలుగు విన్నర్ పల్లవి ప్రశాంత్ తనపై తప్పుడు ప్రచారం చేసిన కొంతమందిపై పరువు నష్టం దావా వేయనున్నాడు. వారిలో బిగ్ బాస్ కంటెస్టెంట్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/OgFnSl0

Post a Comment

0 Comments