Ticker

8/recent/ticker-posts

115 మంది నిర్మాతలు నిర్మించిన తెలుగు రొమాంటిక్ మిస్టరీ థ్రిల్లర్.. 2 ఓటీటీల్లో స్ట్రీమింగ్.. 7.6 ఐఎమ్‌డీబీ రేటింగ్!

రెండు ఓటీటీల్లో తెలుగు రొమాంటిక్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మను డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఏకంగా 115 మంది నిర్మాతలు నిర్మించిన తొలి సినిమాగా పేరు తెచ్చుకుంది మను. అలాగే తెలుగు ఫస్ట్ క్రౌడ్ ఫండింగ్ మూవీగా నిలిచిన మను ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/x7yOI8Z

Post a Comment

0 Comments