ETV Win OTT Shashi Madhanam Ramoji Rao Death: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు జూన్ 8న అనారోగ్య కారణంగా మరణించిన విషయం తెలిసిందే. రామోజీరావు చనిపోయినప్పుడు వచ్చిన సక్సెస్ ఇది అని ఈటీవీ విన్ ఓటీటీ కంటెంట్ హెడ్ నితిన్ అన్నారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/iqEoWf1
0 Comments