Crime Thriller OTT: తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ దక్షిణ థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 21 నుంచి లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. కబాలి ఫేమ్ సాయిధన్సిక ఈ సైకో కిల్లర్ మూవీలో హీరోయిన్గా నటించింది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/NiKejHP
0 Comments