OTT Mystery Thriller: మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ బిగ్బెన్ థియేటర్లలో రిలీజైన తొమ్మిది నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. మార్చి 28 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మాలీవుడ్ మూవీలో అనుమోహన్, అదితి రవి, మియా జార్జ్ హీరోహీరోయిన్లుగా నటించారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/dHFLZ0r
0 Comments