Thriller OTT: అప్సరరాణి హీరోయిన్గా నటించిన తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ మూవీ రాచరికం థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఏప్రిల్ 11 నుంచి లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ థ్రిల్లర్ మూవీలో వరుణ్ సందేశ్ విలన్గా నటించాడు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/S4ToFGW
0 Comments