Ticker

Political Thriller OTT: ఓటీటీలోకి తెలుగు పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ - ఐఎమ్‌డీబీలో 9.3 రేటింగ్ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Thriller OTT: అప్స‌ర‌రాణి హీరోయిన్‌గా న‌టించిన తెలుగు పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ రాచ‌రికం థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. ఏప్రిల్ 11 నుంచి ల‌య‌న్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ థ్రిల్ల‌ర్ మూవీలో వ‌రుణ్ సందేశ్ విల‌న్‌గా న‌టించాడు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/S4ToFGW

Post a Comment

0 Comments