నిన్ను కోరి సీరియల్ మే 21 ఎపిసోడ్లో పచ్చళ్ల బిజినెస్ గురించి జగదీశ్వరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది చంద్రకళ. రోడ్డు మీద టేబుల్ పెట్టి పచ్చళ్లు అమ్ముతుంది చంద్రకళ. అక్కడికి వచ్చన ముగ్గురు రౌడీలు చంద్రకళను ఏడిపించడంతో విరాట్ చితక్కొడతాడు. మరోవైపు శాలిని ప్లాన్ ఫెయిల్ అవుతుంది.
from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/CTY8Vv6
0 Comments